• Home » New Delhi 

New Delhi 

Supriya Sule: 'ఇండియా' కూటమి తదుపరి సమావేశం హస్తినలో..

Supriya Sule: 'ఇండియా' కూటమి తదుపరి సమావేశం హస్తినలో..

విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల సమావేశం ముంబైలో విజయవంతం కావడంతో తదుపరి సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ వేదక కానుంది. ఈ విషయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలె తెలిపారు.

New Delhi: సోనియాతో ముగిసిన షర్మిల భేటీ

New Delhi: సోనియాతో ముగిసిన షర్మిల భేటీ

న్యూఢిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల.. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీతో గురువారం ఉదయం ఢిల్లీలో జరిగిన భేటీ ముగిసింది. షర్మిల వెంట బ్రదర్ అనిల్ కూడా వెళ్లారు. తాజా రాజకీయాలపై సోనియాతో చర్చలు జరిగినట్లు సమాచారం.

17 నుంచి దేశవ్యాప్తంగా మోదీ జన్మదిన వేడుకలు

17 నుంచి దేశవ్యాప్తంగా మోదీ జన్మదిన వేడుకలు

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

మణిపూర్‌లో కేసుల దర్యాప్తు చేపట్టిన సీబీఐ

మణిపూర్‌లో కేసుల దర్యాప్తు చేపట్టిన సీబీఐ

జాతుల ఘర్షణతో అట్టుడికిన మణిపూర్‌లో నమోదైన 27 కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టింది...

జీ20 కోసం 2.5 లక్షల మొక్కలతో ఢిల్లీ అలంకరణ

జీ20 కోసం 2.5 లక్షల మొక్కలతో ఢిల్లీ అలంకరణ

సెప్టెంబరు 10, 11 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు...

జైళ్లలో వైద్య సౌకర్యాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీం

జైళ్లలో వైద్య సౌకర్యాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీం

దేశవ్యాప్తంగా ఖైదీలతో కిక్కిరిసిన జైళ్ల పరిస్థితిని విచారిస్తున్న సుప్రీంకోర్టు బుధవారం జైళ్లలోని వైద్య సౌకర్యాలపై వివరాలను తనకు సమర్పించాలని..

370 రద్దు అవసరమా

370 రద్దు అవసరమా

గత 69 ఏళ్లుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన అనేక తీర్పులు భారత రాజ్యాంగాన్ని చాలావరకు జమ్మూ కశ్మీరుకు వర్తించేట్లు చేశాయని

Viral: విమాన సిబ్బంది హెల్త్ ఎమర్జెన్సీ అలెర్ట్.. సడన్‌గా శ్వాస తీసుకోవడం ఆపేసిన రెండేళ్ల పాప.. చివరకు..!

Viral: విమాన సిబ్బంది హెల్త్ ఎమర్జెన్సీ అలెర్ట్.. సడన్‌గా శ్వాస తీసుకోవడం ఆపేసిన రెండేళ్ల పాప.. చివరకు..!

ఒకవైపు విమానం గాల్లో ఎగురుతోంటే మరోవైపు ఆ పాప ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ప్రమాదంలోకి జారుకుంది.. ఇలాంటి సమయంలో..

BJP: లోక్‌సభకు ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ

BJP: లోక్‌సభకు ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ

న్యూఢిల్లీ: లోక్‌సభకు ముందస్తుగానే భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలవడకముందే మొదటి జాబితా విడుదల కానుంది. తొలి విడతగా 160 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కమల నాథులు సిద్ధమవుతున్నారు.

NTR Rs.100 Coin: ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం...

NTR Rs.100 Coin: ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం...

ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం లభిస్తుందని భారత ప్రభుత్వం హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్‌ఆర్ నాయుడు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి